విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- RINL లో ఖాళీలు
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమి టెడ్ (ఆర్ఎస్ఎన్ఎల్) కాంట్రాక్టు ప్రాతిపదిక ఉద్యాగాలు జనరల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్లు, కంపెనీ సెక్ర టరీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.
ఉద్యోగాలు: మెడికల్ ఆఫీసర్లు 4, కంపెనీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సొరిసింగ్ ఉద్యోగుల కోసం APCOS ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సొరిసింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్ఎడ్ సర్వీసెస్ (APCOS) ను ప్రారభించింది. దీని వలన లంచాలు, రెకమండేషన్ ల ప్రమేయం లేకుండా కాంట్రాక్టు,...
ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖపట్నంలో ఉద్యోగాలు
ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (WDCW) లో పోస్టుల భర్తీకి స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: ఆయా, ఎడ్యుకేటర్, ఆర్డ్ అండ్ క్రాఫ్ట్...
ఐఐటీ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఐఐటీ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అసిస్టెంట్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)... కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
మొత్తం పోస్టులు : 39
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్...
డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు గుడ్న్యూస్.. 3 లక్షల అవకాశాలు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని దేశాలను కలవరపరిచింది. వైరస్ నియంత్రణ సమయం లో విధించిన లాక్ డౌన్ కారణంగా విద్య, ఉద్యోగ అన్ని సంస్థల పై తీవ్రంగా నష్ట ప్రభావం చూపించింది....
నిరుద్యోగులకు గుడ్న్యూస్
T-SEVA కేంద్రాల ఏర్పాటుకు మొదలయిన రిజిస్ట్రేషన్ పక్రియ - 25-జులై -2020 చివరి తేదీ
నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా,...
హాట్స్పాట్ గా తెలంగాణ!
దేశంలో పాజిటివ్ రేటు 7.09శాతం - గత వారంలో రాష్ట్ర సగటు 28.26 శాతం
కరోనా హాట్స్పాట్ గా తెలంగాణ మారనుందా ? గణాంకాలు చుస్తే అవును అనే సంకేతాలు వస్తున్నాయి, రాష్ట్రంలో పాజి...
good news for mca students
ఎంసీఏ చేయాలనుకునే విద్యార్ధులకు శుభవార్త చెప్పిన ఏఐసీటీఈ . ఇక నుంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు...
విద్య సంస్థల్లో డిజిటల్ క్లాసులు !
టీవీలతో బోధన విద్యాక్యాలెండర్ పై కొత్త విద్యాసం వత్సరంపై విద్యాశాఖ దృష్టి సారించింది. క్లాస్ రూం బోధన సాధ్యమయ్యే అవకాశాలు లేనందున డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. జీరో ఇయర్...
సెప్టెంబర్ లో సెమిస్టర్ ఎక్జామ్స్
జాతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు నిర్వహించే సెమిస్టర్ పరీక్షలు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను యూజీసీ ఆమోదించింది. సోమవారం ఢిల్లీలో...